ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంది ఎల్ల్లయ్య మృతిపై మండలి చైర్మన్‌ సంతాపం

ABN, First Publish Date - 2020-08-09T06:42:33+05:30

పార్లమెంట్‌ మాజీ సభ్యుడు నంది ఎల్లయ్య మృతిపై శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ టౌన్‌, ఆగస్టు 8 : పార్లమెంట్‌ మాజీ సభ్యుడు నంది ఎల్లయ్య మృతిపై శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆరుసార్లు పార్లమెంట్‌సభ్యుడిగా, రెండుమార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి ప్రజలకు ఎనలేని సేవ చేశారని పేర్కొన్నారు. ఆయనతో తనకున్న పరిచయం మరవలేనిదని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-08-09T06:42:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising