ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం: పోలీసుల దెబ్బలు తాళలేక మహిళ మృతి

ABN, First Publish Date - 2020-10-17T22:32:24+05:30

అడవిదేవులపల్లి మండలం ఉన్సాయిపల్లిలో దారుణం జరిగింది. గ్రామంలో నాటుసారా అమ్ముతుందన్న ఆరోపణలతో సక్రి అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన విషయం చెప్పకుండా పెన్షన్ ఇప్పిస్తానంటూ నమ్మించి ఎస్ఐ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: అడవిదేవులపల్లి మండలం ఉన్సాయిపల్లిలో దారుణం జరిగింది. గ్రామంలో నాటుసారా అమ్ముతుందన్న ఆరోపణలతో సక్రి అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన విషయం చెప్పకుండా పెన్షన్ ఇప్పిస్తానంటూ నమ్మించి ఎస్ఐ నాగుల మీరా.. సక్రిను పోలీస్‌ స్టేషన్‌‌కు తీసుకెళ్లారు. స్టేషన్‌లో పోలీసుల దెబ్బలు తాళలేక వృద్ధురాలు కేతావత్ సక్రి(60) మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో భయాందోళన చెందిన పోలీసులు... పోలీస్ స్టేషన్ తలుపులు మూసుకుని పరారయ్యారు.

Updated Date - 2020-10-17T22:32:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising