ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణులకు ప్రకృతి వనాలతో ఉపయోగం : ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-12-06T04:54:13+05:30

గ్రామీణులకు ఉపయోగపడేలా ప్రకృతి వనం, డంపి ంగ్‌ యార్డులను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.

మొక్కలకు నీళ్లుపోస్తున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతగిరి, డిసెంబరు 5 : గ్రామీణులకు ఉపయోగపడేలా ప్రకృతి వనం, డంపి ంగ్‌ యార్డులను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. మండలంలోని శాంతినగర్‌లో పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డులను శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ ఉమా శ్రీనివా్‌సరెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ బుర్రా సుధారాణిపుల్లారెడ్డి, కోదాడ ఎంపీపీ చింతా కవితారెడ్డి, కోఆప్షన్‌ సభ్యులు, ఎంపీడీవో పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T04:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising