ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాస్త్రోక్తంగా మత్స్యగిరి స్వామి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2020-11-27T06:14:41+05:30

మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గరుడ ధ్వజ ప్రతిష్ట, పల్లకీ ధ్వజారోహణ బలిప్రదానం దేవతాహ్వానం హోమక్రతువులు, భేరీ తాండవంతో గురువారం శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి.

గరుడ మద్దను అందుకుంటున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలిగొండ, నవంబరు 26: మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గరుడ ధ్వజ ప్రతిష్ట, పల్లకీ ధ్వజారోహణ బలిప్రదానం దేవతాహ్వానం హోమక్రతువులు, భేరీ తాండవంతో గురువారం శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. లోక కల్యాణం విశ్వశాంతి కోసం ముక్కోటి దేవతలకు నిలయంగా మత్యాద్రి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. యాగశాలకు ద్వారతోరణార్చన జరిపి ఆగమ శాస్త్రరీతిలో బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడ్మంతుడిని ఆహ్వానించడానికి ధ్వజారోహణ తంతును అర్చకులు జరిపారు. ఈ నేపథ్యంలో గరుఢుడిని ఆహ్వానించడానికి గరుఢ ముద్దను ఎగురవేశారు. అనంతరం స్వామిని పలకిపై ఊరేగించారు.



Updated Date - 2020-11-27T06:14:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising