ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-12-16T05:14:05+05:30

మండలంలోని వేపలసింగారంలో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌, డిసెంబరు 15: మండలంలోని వేపలసింగారంలో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తోకల సైదులు(30) పొలం పనులకు వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇంటి పక్కనే ఉన్న పొలంలో మోటార్‌ వద్ద బకెట్‌లో నీళ్ళుపడుతున్న సమయంలో విద్యుత్‌ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పేద కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్‌ అన్నెం శిరీషాకొండారెడ్డి కోరారు.


Updated Date - 2020-12-16T05:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising