ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ సమస్యలు సివిల్‌ కోర్టులో పరిష్కరించుకోవాలి

ABN, First Publish Date - 2020-12-15T06:46:52+05:30

భూ సంబంధిత సమస్యలు రెవెన్యూ పరిధిలో లేనందున సివిల్‌ కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ అన్నారు.

సమస్యలు వింటున్న కలెక్టర్‌ అనితారామచంద్రన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

భువనగిరి రూరల్‌, డిసెంబరు 14: భూ సంబంధిత సమస్యలు రెవెన్యూ పరిధిలో లేనందున సివిల్‌ కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ అన్నారు. సోమవారం కలెక్టర్‌ ఫోన్‌ ఇన్‌ ప్రోగ్రాం నిర్వహించగా 19 సమస్యలపై అర్జీ లు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి ప్రతి సోమవారం అందే సమస్యలకు అధికారులు సత్వరమే స్పందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలను వందశాతం పూర్తి చేసి, లక్ష్యాన్ని అధిగమించాలని కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ అదేశించారు. మండల కోఆర్డినేటింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతు వేదికల నిర్మాణాలు, వైకుంఠ దామాలు, పల్లె ప్రకృతివనాల పనుల ప్రగతిపై మండలాల వారిగా సమీక్షించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని నర్సరీల ప్రాధాన్యతపై అధికారులకు వివరించారు. 

Updated Date - 2020-12-15T06:46:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising