ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండమల్లేపల్లి వైన్స్‌షాపులో చోరీ

ABN, First Publish Date - 2020-07-06T11:04:52+05:30

మండల కేంద్రం పశువుల సంత సమీపంలో శ్రీలక్ష్మీ వైన్స్‌లో శనివారం రాత్రి చోరీ జరిగింది. రూ.10వేల విలువైన మద్యం సీసాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండమల్లేపల్లి/ పెద్దఅడిశర్లపల్లి, జూలై 5: మండల కేంద్రం పశువుల సంత సమీపంలో శ్రీలక్ష్మీ వైన్స్‌లో శనివారం రాత్రి చోరీ జరిగింది. రూ.10వేల విలువైన  మద్యం సీసాలు ఎత్తుకెళ్లినట్లు ఏఎ్‌సఐ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. వైన్స్‌షాపు వెనక నుంచి గోడ తవ్వి లోపలికి ప్రవేశించి మద్యం ఎత్తుకెళ్లారని ఏఎ్‌సఐ తెలిపారు. పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పీఏపల్లి మండలంలోని అంగడిపేట ఎక్స్‌రోడ్డులో గల చికెన్‌ సెంటర్‌లో 30వేలు ఎత్తుకెళ్లారు. 

Updated Date - 2020-07-06T11:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising