ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొండచిలువ

ABN, First Publish Date - 2020-11-18T06:43:31+05:30

యాదాద్రి భువనగిరి భూదాన్‌పోచంపల్లి మండలం రాంలింగంపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొండచిలువను రైతులు కొట్టి చంపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూదాన్‌పోచంపల్లి, నవంబరు 17: యాదాద్రి భువనగిరి భూదాన్‌పోచంపల్లి మండలం రాంలింగంపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొండచిలువను రైతులు కొట్టి చంపారు. మంగళవారం ధాన్యం తీసుకువచ్చిన రైతులకు సుమారు 18 అడుగుల కొండచిలువ కనిపించడంతో ఆందోళనతో రాళ్లతో కొట్టారు. గతంలోనూ అనేకమార్లు పాములు వచ్చాయని, ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి వెళ్లాలంటే భయం వేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

Updated Date - 2020-11-18T06:43:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising