ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీకి పాల్పడిన యువకుడికి ఐదు నెలల జైలు

ABN, First Publish Date - 2020-12-10T06:20:56+05:30

యాదాద్రి రూరల్‌, డిసెంబరు 9:యాదాద్రి రూరల్‌, డిసెంబరు 9:ికి రూ.500 జరిమాన ఐదు నెలల జైలు శిక్షపడింది. స్థానిక ఎస్‌ఐ జి.రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి రూరల్‌, డిసెంబరు 9: ఇళ్ల చోరీకి పాల్పడిన యువకుడికి రూ.500 జరిమాన ఐదు నెలల జైలు శిక్షపడింది. స్థానిక ఎస్‌ఐ జి.రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీ, పాతగుట్టలో 2020 సంవత్సరంలో జనవరి, మార్చి నెలలో జగద్గిగిరిగుట్టకు పి.వంశీ అనే యువకుడు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడడంతో అరెస్టు చేసి, రిమాండ్‌ చేయగా బుధవారం ఆలేరు జుడ్యూషల్‌ పస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ మణికంఠ నిందితుడికి ఐదు నెలల జైలు శిక్ష, రూ.500 జరిమాన విధించినట్లు ఆయన వివరించారు.


Updated Date - 2020-12-10T06:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising