ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసోలేషన్‌కు దొండపాడు వ్యక్తి తరలింపు

ABN, First Publish Date - 2020-03-30T11:26:49+05:30

ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిని అధికారులు జిల్లాలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలపాలెం మార్చి29: ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిని అధికారులు జిల్లాలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని దొండపాడు గ్రామనికి చెందిన వ్యక్తి ఈ నెల 13వ తేదీన ఢిల్లీలో జరిగిన తబ్లిన్‌-ఇ-జామాట్లో పాల్గొని 17వ తేదీన గ్రామనికి తిరిగి వచ్చాడు. కాగా రెండు రోజులుగా అతడు తీవ్రమైన జ్వరంతో భాధ పడుతుండడంతో వైద్యాఽధికారి ప్రేమ్‌సింగ్‌ ఆదివారం అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించామన్నారు.  

Updated Date - 2020-03-30T11:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising