జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి
ABN, First Publish Date - 2020-07-01T11:24:46+05:30
ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల ందరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని ప్రజాసైన్స్
మిర్యాలగూడ, జూన్ 30: ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల ందరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని ప్రజాసైన్స్ వేదిక జాతీయ కన్వీనర్ డాక్టర్ మువ్వారామారావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం. సురేష్ బాబు కోరారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్ బారిన పడిన జర్నలిస్ట్లకు రూ.30 వేలు, క్వారంటైన్లో వున్న వారికి రూ. 15 వేలు ఇవ్వాలన్నారు.
Updated Date - 2020-07-01T11:24:46+05:30 IST