ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

ABN, First Publish Date - 2020-05-19T09:53:55+05:30

ఐకేపీ కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సూర్యాపేట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్వపల్లి, మే 18: ఐకేపీ కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు,  మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మం డలంలోని రామన్నగూడెం పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో 11వేల బస్తాల ధాన్యం ఎగుమతి కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో వజ్జె శ్రీనివాస్‌, అవిలయ్య, వజ్జె వినయ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-05-19T09:53:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising