ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి : రవీంద్ర

ABN, First Publish Date - 2020-12-27T05:49:39+05:30

ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ కోరారు.

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేస్తున్న రవీంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరకొండ, డిసెంబరు 26 : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ కోరారు. శనివారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని వడ్త్యతండాకు చెందిన శాంతికి మంజూరైన రూ.20వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ చేసి మాట్లాడారు. దరఖాస్తులు చేసుకున్న వారందరికి సీఎం కేసీఆర్‌ సహాయనిధి మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకుంటున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, ముత్యాల సర్వయ్య, రాజు, కృష్ణ, భీంసింగ్‌, కోట్యానాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T05:49:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising