ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ క్వారంటైన్‌కు భార్యాభర్త

ABN, First Publish Date - 2020-05-29T10:10:52+05:30

కరోనా పాజిటివ్‌తో మద్రాసులో చికిత్స పొంది స్వస్థలానికి వచ్చిన భార్యాభర్తలను అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా పాజిటివ్‌తో మద్రాసులో చికిత్స

శ్రామిక్‌ రైలులో స్వస్థలానికి క్వారంటైన్‌కు తరలింపు


రామన్నపేట, చింతపల్లి, మే 28: కరోనా పాజిటివ్‌తో మద్రాసులో చికిత్స పొంది స్వస్థలానికి వచ్చిన భార్యాభర్తలను అధికారులు గురువారం ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. యాదా ద్రి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడకు చెందిన ఓ కుటుం బం కొంతకాలంగా మద్రాసులో ఉంటూ కూలి పనులు చేసుకుంటోంది. ఆరుగురు సభ్యులున్న ఈ కుటుంబంలో భార్యాభర్తలకు కరోనా పాజిటివ్‌ రాగా మద్రాసులో చికిత్స పొంది రెండు రోజుల క్రితం శ్రామిక్‌ రైలులో పల్లివాడకు చేరుకున్నారు.


వైద్యపరీక్షలకు సంబంధించిన పత్రాలు చూపకపోవటం, కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో వీరిని అధికారులు ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. చింతపల్లి మండలం వర్కాలకు చెందిన ముగ్గురిని అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. నాగర్‌కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్‌ వ్యక్తిని వీరు పరామర్శించారు.

Updated Date - 2020-05-29T10:10:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising