ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రిప్‌ కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలి

ABN, First Publish Date - 2020-07-19T07:50:05+05:30

మోత్కూరు, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు, గుండాల, మోటకొండూరు మండలాల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోత్కూరు, జూలై 18 : మోత్కూరు, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు, గుండాల, మోటకొండూరు మండలాల్లో సూక్ష్మ సేద్యం కోసం రైతులు ప్రధానమంత్రి కృషి సంచాయ్‌ యోజన పథకం కింద డ్రిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రాంతీయ ఉద్యాన, పట్టు శాఖాధికారి షేక్‌ నసీమ కోరారు. శనివారం ఆమె విలేకరులతో మా ట్లాడుతూ పండ్ల తోటలు, ఆగ్రోఫారెస్ట్రీ, శ్రీగంధం, మల్బరీ సాగు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు 7997725436నెంబర్‌ సంప్రదించాలన్నారు.

Updated Date - 2020-07-19T07:50:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising