ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : నోముల

ABN, First Publish Date - 2020-05-29T10:16:08+05:30

రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగార్జునసాగర్‌ / తిరుమలగిరి(సాగర్‌), మే28 : రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు పండించిన పంటను తామే కోనుగోలు చేస్తామని ధైర్యంగా చెప్పేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటలను వేయడం వల్ల  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. అదేవిధంగా తిరుమలగిరి(సాగర్‌) మండ లం ధన్‌సింగ్‌తండాలో ఇటీవల ప్రమాదవశాత్తు వాగులో పడి మృతిచెందిన బాలుడు కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.

Updated Date - 2020-05-29T10:16:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising