ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు..

ABN, First Publish Date - 2020-12-15T06:33:18+05:30

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ మండలం రసూల్‌పుర గ్రామంలో సోమవారం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ జిల్లా రసూల్‌పుర గ్రామంలో ఘటన

నల్లగొండ క్రైం, డిసెంబరు 14: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు.  ఈ ఘటన నల్లగొండ మండలం రసూల్‌పుర గ్రామంలో సోమవారం జరిగింది.  నల్లగొండ రూరల్‌ ఎస్‌ఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రసూల్‌పుర గ్రామానికి చెందిన గుండెబోయిన పున్నయ్య (54) గ్రామ  శివారులో ని వ్యవసాయ భూమిలో ఉన్న మోటర్‌కు విద్యుత్‌ సరఫరా రానందున సర్వీసు వైరు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-15T06:33:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising