ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెలాఖరు వరకు బియ్యం పంపిణీ

ABN, First Publish Date - 2020-04-08T10:50:21+05:30

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల చివరి వరకు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడానికి రేషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 7: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల చివరి వరకు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడానికి రేషన్‌ డీలర్లలందరూ సిద్దంగా ఉన్నట్లు రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్వర్‌ సమస్యతో బియ్యం పంపిణీలో జాప్యం జరిగిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సూర్యాపేట పట్టణంలో పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారని ఆ ప్రాంతంలో ఉన్న లబ్ధిదారులకు రేషన్‌ బియ్యం పంపిణీ చేసే విషయయమై అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.  

Updated Date - 2020-04-08T10:50:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising