ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముస్లింలకు నిత్యావసరాల పంపిణీ

ABN, First Publish Date - 2020-05-24T09:54:49+05:30

రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మర్రిగూడ, నాంపల్లి, నల్లగొండ టౌన్‌, మే 23: రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మర్రిగూడలో 16 రకాల నిత్యావసర సరుకులను శనివారం పంపిణీ చేశారు. నాంపల్లి మండలం నేవిళ్లగూడేం, నేరళ్లపల్లి, నాంపల్లి, తిరుమలగిరి, పస్నూర్‌ గ్రామాల్లోని సుమారు 300 ముస్లిం కుటుంబాలకు  15 రకాల నిత్యావసర సరుకులను ఎంపీపీ ఎడుదోడ్ల శ్వేతరవీందర్‌రెడ్డి పంపిణీ చేశారు. నల్లగొండ పట్టణంలోని ముస్లింలకు బియ్యం, నిత్యావసరాలను వడ్డేపల్లి కాశీరామ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ కాశీరాం పంపిణీ చేశారు.

Updated Date - 2020-05-24T09:54:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising