ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి

ABN, First Publish Date - 2020-12-02T05:59:55+05:30

కొండమల్లేపల్లి మార్కెట్‌యార్డుకు తెచ్చిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని మంగళవారం మార్కెట్‌ ఎదుట ధర్నాచేశారు.

మార్కెట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండమల్లేపల్లి, డిసెంబరు 1: కొండమల్లేపల్లి మార్కెట్‌యార్డుకు తెచ్చిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని మంగళవారం మార్కెట్‌ ఎదుట ధర్నాచేశారు. ధాన్యం తెచ్చి 20రోజులు గడుస్తున్నా తేమశాతం అధికంగా ఉందని అధికారులు కాలయాపన చేస్తున్నారని తెలిపారు. సన్నరకం సాగు చేయాలని ప్రభుత్వం చెబుతోందని, ధాన్యం పండించి మార్కెట్‌కు తెస్తే తేమశాతం, రంగుమారిందని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం రాశులు అడుగుభాగంలో తడిసి మొలకలెత్తాయన్నారు. వ్యవసాయ, సివిల్‌ సప్లయి అధికారులు ధాన్యాన్ని మిల్లుల వద్దకు పంపితే తేమశాతం అధికంగా ఉందని మిల్లు నిర్వాహకులు కొనుగోలు చేయడంలేదని తెలిపారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-12-02T05:59:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising