ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తున్న ప్రజాప్రతినిధులు

ABN, First Publish Date - 2020-04-08T10:51:46+05:30

లాక్‌డౌన్‌ను ఉల్లం ఘించిన ప్రజాప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేయాలని సామాజిక న్యాయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 7: లాక్‌డౌన్‌ను ఉల్లం ఘించిన ప్రజాప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేయాలని సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్‌ డిమాండ్‌ చేశారు.  జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మంగళవారం మాట్లాడారు. జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే సమయంలో భౌతిక దూరం పాటించలేదన్నారు. దీంతోకరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయన్నారు.

Updated Date - 2020-04-08T10:51:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising