ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రిన్సిపాల్‌ మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2020-11-27T05:53:17+05:30

పులిచింతల ప్రాజెక్టు దిగువ భాగంలో వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలపాలెం, నవంబరు 26 : పులిచింతల ప్రాజెక్టు దిగువ భాగంలో వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. మృతుడు జగ్గయ్యపేట బ్రైట్‌ ఏంజిల్స్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ జోస్‌ఫబాబుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా జోస్‌ఫబాబు వారం రోజుల నుంచి కనిపించకపోవడంతో జగ్గయ్యపేట పీఎ్‌సలో మిస్సింగ్‌ కేసు నమోదైంది. 


Updated Date - 2020-11-27T05:53:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising