ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంజనేయస్వామి దేవాలయంలో దత్తాత్రేయ పూజలు

ABN, First Publish Date - 2020-12-15T05:36:48+05:30

నాగారం మండల కేంద్రంలోని విజయనగర్‌ కాలనీలో ఉన్న భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆంజనేయస్వామికి మొక్కుతున్న గవర్నర్‌ బండారు దత్తాత్రేయ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగారం,డిసెంబరు 14 నాగారం మండల కేంద్రంలోని విజయనగర్‌ కాలనీలో ఉన్న భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుంగతుర్తిలో పలు విగ్రహావిష్కరణల అనంతరం తిరుగు ప్రయాణంలో ఆలయంలో పూజలు చేశారు. ఆయన వెంట బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కడియం రామచంద్రయ్య ఉన్నారు. 

Updated Date - 2020-12-15T05:36:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising