ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి

ABN, First Publish Date - 2020-12-04T05:13:41+05:30

సీయాసత్‌ ఉర్దూ దినపత్రిక జిల్లా స్టాఫ్‌రిపోర్టర్‌ సయ్యద్‌ మోసిన్‌ అహ్మద్‌(57) గురువారం మేడ్చల్‌ జిల్లా అవుషాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

మోసిన్‌(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన్‌, డిసెంబరు 3: సీయాసత్‌ ఉర్దూ దినపత్రిక జిల్లా స్టాఫ్‌రిపోర్టర్‌ సయ్యద్‌ మోసిన్‌ అహ్మద్‌(57) గురువారం మేడ్చల్‌ జిల్లా అవుషాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తున్న అహ్మద్‌ టిప్పర్‌ వాహనం ఢీకొట్టింది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు. పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నేతలు భువనగిరిలోని మోసిన్‌ స్వగృహంలో మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. 

Updated Date - 2020-12-04T05:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising