ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీమార్గమే రాజమార్గం : న్యాయమూర్తులు

ABN, First Publish Date - 2020-11-27T05:51:17+05:30

కేసుల విషయంలో రాజీ మార్గమే రాజమార్గమని సీనియర్‌ సివిల్‌ జడ్జి బి.శ్రీదేవి, జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.శ్రీదేవి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి శ్రీదేవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌ , నవంబరు 26 : కేసుల విషయంలో రాజీ మార్గమే రాజమార్గమని సీనియర్‌ సివిల్‌ జడ్జి బి.శ్రీదేవి, జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.శ్రీదేవి అన్నారు. కోర్టు హాల్‌లో మెగా లోక్‌అదాలత్‌ నిర్వహణపై గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారానికి మెగా లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 12న కోర్టు హాల్‌లో మెగా లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసు, రాఘవరావు, సైదులు, చంద్రయ్య, మహేష్‌, గోపాలకృష్ణ, శ్రీనివాసు, అంజయ్య, శ్రీనివాసరెడ్డి, సురే్‌షనాయక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T05:51:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising