ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూర్యాపేట కేంద్రంగా కరోనా పరీక్షలు

ABN, First Publish Date - 2020-07-05T11:11:33+05:30

రోజురోజుకూ కరోనా విజృంభిస్తుండటం, హైదరాబాద్‌లో ప్రభుత్వ పరీక్ష కేంద్రాలపై తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి రోజు 80 నమూనాల పరీక్ష సామర్థ్యం 24గంటల్లో ఫలితాలు


నల్లగొండ, జూలై 4(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రోజురోజుకూ కరోనా విజృంభిస్తుండటం, హైదరాబాద్‌లో ప్రభుత్వ పరీక్ష కేంద్రాలపై తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అవసరాలకు సూర్యాపేట కేంద్రంగా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవా రం నుంచి పరీక్షల ప్రక్రియ ప్రారంభమైంది. రెండు ట్రూనాట్‌ యంత్రా ల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. ఒక్కో యంత్రం ద్వారా రోజుకు 40 నమూనాలు పరీక్షించే అవకాశం ఉంది. ఒక్కో యంత్రాన్ని రూ.80 నుంచి రూ.85 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. స్వాబ్‌ పద్ధతిలో సేకరించే నమూనాల ఫలితాలు 24 గంటల్లో వెల్లడిస్తారు. ఈ యంత్రాలతో కరోనా, టీబీ వ్యాధులను ఏకకాలంలో పరీక్షించవచ్చు. అయితే రెండు పరీక్షలు చేయాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

Updated Date - 2020-07-05T11:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising