ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-08-13T10:52:24+05:30

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో కలెక్టర్‌ కార్యాలయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ టౌన్‌, ఆగస్టు 12 : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలోని ఈవీఎం గోదాంలను బుధవారం తనిఖీ చేశారు.  2006కు ముందు తయారుచేసిన ఈఎం-1 మోడల్‌ ఈవీఎంలను ఎన్నికల సంఘం ఆదేశానుసారం తిరుపతికి పంపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌, ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ నాగార్జున్‌, ఏవో మోతీలాల్‌, డీటీటీ విజయ్‌కుమార్‌, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-13T10:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising