ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-11-29T05:44:08+05:30

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని సీఐటీయూ నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీఐటీయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటటౌన్‌, నవంబరు 28: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని సీఐటీయూ నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని నల్లాలబావి వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను శనివారం దహనం చేసి మాట్లాడారు. ఢిల్లీలో రైతులపై లాఠీచార్జి అమానుషమన్నారు. కార్యక్రమంలో నాయకులు వల్లపుదాసు సాయికుమార్‌, పచ్చిమట్టల పెంటయ్య, ధనియాకుల శ్రీకాంత్‌వర్మ పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-29T05:44:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising