ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో, బైక్‌ ఢీ: ఒకరి మృతి

ABN, First Publish Date - 2020-11-21T06:09:43+05:30

ఎదురుగా వస్తున్న ఆటో, బైక్‌ ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. ఈ సంఘటన మండలంలోని రాచకొండ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంస్థాన్‌ నారాయణపురం, నవంబరు20:  ఎదురుగా వస్తున్న ఆటో, బైక్‌ ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. ఈ సంఘటన మండలంలోని రాచకొండ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది.  చౌటుప్పల్‌కు చెందిన కోక విష్ణు(33) తాపీమేస్త్రీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పని కోసం బైకుపై రంగారెడ్డి జిల్లా ఆరుట్లకు వెళ్తుండగా, మంచాల మండలం నుంచి సంస్థాన్‌ నారాయణపురానికి వస్తున్న ఆటో ఢీ కొట్టింది. విష్ణు తలకు తీవ్ర గాయాలు కావడంతో, అక్కడికక్కడే మృతిచెందాడు. విష్ణుకు భార్య, కుమారుడు ఉన్నారు.

Updated Date - 2020-11-21T06:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising