ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూవివాదంపై ఏఎస్పీ విచారణ

ABN, First Publish Date - 2020-07-10T11:14:50+05:30

మండలంలోని కోతులారం గ్రామాన్ని ఏఎస్పీ నర్మద, నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డితో కలిసి గురువారం సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునుగోడు / మునుగోడు రూరల్‌, జూలై 9 : మండలంలోని కోతులారం గ్రామాన్ని ఏఎస్పీ నర్మద, నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డితో కలిసి గురువారం సందర్శించారు. కొన్నాళ్లుగా ఆగ్రామంలో శ్రీపతిపంతులు వెంకటేశ్వరరావు కుమారులతో పాటు గ్రామానికి చెందిన కొందరు రైతుల మధ్య నెలకొన్న భూవివాదం విషయమై ఇరువర్గాలతో పాటు గ్రామస్థులను వివారాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా సదరు భూవివాదానికి సంబంధించి ఇరువర్గాలను స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో విచారించారు. ఏఎస్పీ వెంట తహసీల్దార్‌ దేశ్య, ఎస్‌ఐ రజినీకర్‌ ఉన్నారు.

Updated Date - 2020-07-10T11:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising