ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-07-05T11:14:19+05:30

కలెక్టరేట్‌ సమీపంలోని గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌తో కలిసి శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ టౌన్‌, జూలై 4 : కలెక్టరేట్‌ సమీపంలోని గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈసీఐ నిబంధనలు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ప్రతి మూడు నెలలకోసారి ఈవీఎంలను పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, తహసీల్దార్‌ నాగార్జున్‌రెడ్డి, కలెక్టర్‌ ఏవో మోతీలాల్‌, ఇతర అధికారలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-05T11:14:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising