ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లగొండ కలెక్టరేట్ వద్ద భూ నిర్వాసితులు ధర్నా

ABN, First Publish Date - 2020-12-29T19:41:05+05:30

నల్లగొండ: కలెక్టరేట్ ఎదుట నాంపల్లి మండలం కిష్టరామ్ పల్లి రిజర్వాయర్ భూ నిర్వాసితులు ధర్నాకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: కలెక్టరేట్ ఎదుట నాంపల్లి మండలం కిష్టరామ్ పల్లి రిజర్వాయర్ భూ నిర్వాసితులు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతు తెలిపారు. కలెక్టరేట్ గేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. గేటు నుంచి కలెక్టరేట్‌లోకి చొచ్చుకు పోయేందుకు భూ నిర్వాసితులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.

Updated Date - 2020-12-29T19:41:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising