ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

ABN, First Publish Date - 2020-09-22T20:32:35+05:30

హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: హత్య కేసులో నలుగురికి జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2017 జులై 7న జీకే.అన్నారంలో భూ తగాదాలతో చిర్ర మహేందర్ రెడ్డిని హత్య చేసిన కేసులో తుది తీర్పును కోర్టు వెలువరించింది. చిర్ర సైదిరెడ్డి, కంచరకుంట సైదిరెడ్డిలకు జీవిత ఖైదుతో పాటు రూ.5లక్షల జరిమానా విధించింది. ఎల్ల సతీష్ రెడ్డి, భోదనపు వెంకట్ రెడ్డిలకు జీవిత ఖైదుతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది.

Updated Date - 2020-09-22T20:32:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising