వరద నీటికి నిండి అలుగు పోస్తున్న నడిగూడెం చౌదరి చెరువు
ABN, First Publish Date - 2020-09-26T19:47:12+05:30
సూర్యాపేట: నడిగూడెం మండల కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం నీటికి నడిగూడెం చౌదరి చెరువు నిండి అలుగు పోస్తోంది.
సూర్యాపేట: నడిగూడెం మండల కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం నీటికి నడిగూడెం చౌదరి చెరువు నిండి అలుగు పోస్తోంది. దీంతో గ్రామం జలమయమైంది. పలు ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. నీట మునిగిన సామాగ్రి.. గ్రామస్తులు ఇళ్లలోనే ఉండిపోయారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు రక్షణ సహాయ చర్యలు చేపట్టారు.
Updated Date - 2020-09-26T19:47:12+05:30 IST