ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాచారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల వివాదం

ABN, First Publish Date - 2020-12-01T20:26:55+05:30

నాచారం డివిజన్‌లో వివాదం చెలరేగింది. కాంగ్రెస్-టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నాచారం డివిజన్‌లో వివాదం చెలరేగింది. టీఆర్ఎస్- కాంగ్రెస్  నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.  దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  పోలింగ్ బూత్‌ల దగ్గర టీఆర్‌ఎస్‌ నేతలు కండువాలు వేసుకోని  ఉండడంతో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులు వచ్చి వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు.ఓటర్లను టీఆర్ఎస్ నేతలు ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్పారు.  టీఆర్ఎస్ నేతలు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 

Updated Date - 2020-12-01T20:26:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising