ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ABN, First Publish Date - 2020-11-25T08:01:27+05:30

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్‌ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఠాగూర్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్‌ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌ సూచించారు. గ్రేటర్‌ పరిధిలోని శాసనసభ నియోజకవర్గ ఇన్‌చార్జీలతో గాంధీభవన్‌లో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎంపీ రేవంత్‌రెడ్డి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌, కుసుమ్‌కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అన్ని డివిజన్లలోనూ పార్టీ నేతలు గట్టిగా పనిచేయాల్సిందేనని, మెజారిటీ స్థానాలను గెలుచుకుని మేయర్‌ పీఠం కైవసం చేసుకునేందుకు కృషి చేయాలని  ఠాగూర్‌ ఇన్‌చార్జీలకు సూచించారు.


Updated Date - 2020-11-25T08:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising