ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తక్షణమే కరోనా పరీక్షలు పెంచాలి: టీడీపీ

ABN, First Publish Date - 2020-07-07T07:08:41+05:30

తక్షణమే కరోనా పరీక్షలు పెంచాలి: టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విస్తృతమవుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం తక్షణమే కరోనా పరీక్షలు, రోగులకు సౌకర్యాలు గణనీయంగా పెంచాలని డిమాండ్‌ చేశారు. సోమవారం ఎన్టీఆర్‌భవన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అధ్యక్షతన ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, కరోనా విస్తృతిపై చర్చించారు.

Updated Date - 2020-07-07T07:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising