ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రణాళికాయుతంగా మూసీ పనులు చేపట్టాలి

ABN, First Publish Date - 2020-12-30T08:32:53+05:30

మూసీ నదిలో కాలుష్యాన్ని నివారించి పర్యావరణహితంగా మారేలా చేపడుతున్న పనులను ప్రణాళికాయుతంగా కొనసాగించాలని ఎన్‌జీటీ నియమించిన మానిటరింగ్‌ కమిటీ చైర్మన్‌, జస్టిస్‌ విలాస్‌ వి.అఫ్జల్‌ పుర్కర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్‌జీటీ మానిటరింగ్‌ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ విలాస్‌ వి.అఫ్జల్‌ పుర్కర్‌


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మూసీ నదిలో కాలుష్యాన్ని నివారించి పర్యావరణహితంగా మారేలా చేపడుతున్న పనులను ప్రణాళికాయుతంగా కొనసాగించాలని ఎన్‌జీటీ నియమించిన మానిటరింగ్‌ కమిటీ చైర్మన్‌, జస్టిస్‌ విలాస్‌ వి.అఫ్జల్‌ పుర్కర్‌ అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి, రంగారెడ్డి అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఇతర సభ్యులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మూసీ ప్రక్షాళనకు వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు.

Updated Date - 2020-12-30T08:32:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising