ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్ధరాత్రి కిరాయి హంతకుల హల్‌చల్.. ఎంపీపీ కుటుంబంపై హత్యాయత్నం

ABN, First Publish Date - 2020-09-16T16:12:32+05:30

నల్లగొండ: చిట్యాల మండలం పేరేపల్లి గ్రామంలో అర్ధరాత్రి కిరాయి హంతకులు హల్ చల్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: చిట్యాల మండలం పేరేపల్లి గ్రామంలో అర్ధరాత్రి కిరాయి హంతకులు హల్ చల్ చేశారు. ఎంపీపీ సునీతా వెంకటేష్ కుటుంబంపై హత్యాయత్నం చేశారు. 15 మంది కిరాయి హంతకులు 4 కార్లలో వచ్చారు. గ్రామస్తులు ప్రతిఘటించడంతో కుట్ర భగ్నమైంది. తొమ్మిది మందిని పట్టుకుని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు. పాతకక్షలే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-09-16T16:12:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising