ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముసలమ్మగుట్ట ఎన్‌కౌంటర్ మృతుల గుర్తింపు

ABN, First Publish Date - 2020-10-19T14:44:05+05:30

జిల్లాలోని మంగపేట ముసలమ్మ గుట్ట ఎన్‌కౌంటర్ మృతులను పోలీసులు గుర్తించారు. మృతులు మంగపేట, మణుగూరు ఏరియా కమిటీ కమెండర్ సుధీర్,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: జిల్లాలోని మంగపేట ముసలమ్మ గుట్ట ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఇద్దరు మావోయిస్టుల వివరాలను పోలీసులు తెలియజేశారు. మృతులు మంగపేట, మణుగూరు ఏరియా కమిటీ కమెండర్ సుధీర్, మరో నేత లాక్మాల్‌గా గుర్తించారు. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ములుగు ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. గుత్తికోయ గూడెంలపై నిఘా ఏర్పాటు చేశారు. భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు ఏజెన్సీ అటవీ ప్రాంతంలో  పోలీస్ కుంబింగ్ కొనసాగుతోంది. ముళ్లకట్ట అంతర్రాష్ట్ర వంతెన వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. 

Updated Date - 2020-10-19T14:44:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising