ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములుగు జిల్లాలో అంతుచిక్కని వ్యాధి కలకలం

ABN, First Publish Date - 2020-12-27T19:41:27+05:30

కన్నాయిగూడెం మండలం, ముప్పనపల్లిలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు జిల్లా: కన్నాయిగూడెం మండలం, ముప్పనపల్లిలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. రెండు వారాల వ్యవధిలో ఆరుగురు మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజుల్లోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. జ్వరం, కడుపు ఉబ్బరం లక్షణాలతో  గ్రామస్తులు మృతి చెందుతున్నారు. దీంతో అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అయితే అటవీ ప్రాంతం లోపలికి ఉన్న ఏజన్సీ గ్రామం కావడంతో సరిగా వైద్యం అందడంలేదు.

Updated Date - 2020-12-27T19:41:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising