ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములుగు జిల్లాలో బొలెరో వాహనం బోల్తా

ABN, First Publish Date - 2020-12-05T16:37:54+05:30

జిల్లాలోని ఏటూరునాగారం మండలం కేంద్రం సమీపంలోని వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: జిల్లాలోని ఏటూరునాగారం మండలం కేంద్రం సమీపంలోని వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై  బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  12 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. వీరంతా వాజేడు మండలంలో మిర్చి తోటల్లో పనిచేసేందుకు వెళ్తుండగా బొలెరో వాహనంలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసుల అక్కడకు చేరుకుని గాయపడిన వారిని 108అంబులెన్స్‌లో ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-12-05T16:37:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising