ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు

ABN, First Publish Date - 2020-10-21T10:04:12+05:30

హైదరాబాద్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు సోషల్‌ మీడియాను వాడుకుంటున్నారని, వారిపై పోలీసులు సూమోటోగా కేసులు నమోదు చేయాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రం నుంచి వరద సాయం లేదు: ఎంఎస్‌ ప్రభాకర్‌ 


హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు సోషల్‌ మీడియాను వాడుకుంటున్నారని, వారిపై పోలీసులు సూమోటోగా కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌ కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాథమిక అంచనాల ప్రకారం భారీ వర్షాలు, వరదల కారణంగా రూ.8 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, సాయం కోసం కేంద్రానికి లేఖ రాసినా స్పందన లేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నియోజకవర్గం సికింద్రాబాద్‌ పరిధిలోనూ నష్టం జరిగిందని, అయినా సాయం కోసం కేంద్రాన్ని ఒప్పించలేక పోతున్నారని విమర్శించారు.  

Updated Date - 2020-10-21T10:04:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising