ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నిధులను.. మాకే ఇవ్వాలి: ఎంపీటీసీలు

ABN, First Publish Date - 2020-10-01T09:13:31+05:30

స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఎంపీటీసీలకే కేటాయించాలని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు చింపుల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఎంపీటీసీలకే కేటాయించాలని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు చింపుల శైలజా సత్యనారాయణ రెడ్డి కోరారు. ఎంపీటీసీలకు నిధులు, విధులు, అధికారాలు, బాధ్యతలు అప్పజెప్పాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మండలాలకు 25 శాతం నిధులు కేటాయించాలని చెప్పారు. ఎంపీటీసీల గౌరవ వేతనాన్ని రూ.15వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు.  ఈ మేరకు ఎంపీ కేశవరావుకు వినతిపత్రం సమర్పించారు. 

Updated Date - 2020-10-01T09:13:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising