ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన బీజేపీ నేత మోత్కుపల్లి

ABN, First Publish Date - 2020-05-28T16:59:57+05:30

హైదరాబాద్: నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు నివాళులర్పించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడ్తానని జగన్ మాట తప్పాడన్నారు. డాక్టర్ సుధాకర్‌ను అవమానించటం దళితులను అవమానించిట్లేనని పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్‌పై ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. జగన్ గెలుపులో తన కృషి కూడా ఉందని మోత్కుపల్లి పేర్కొన్నారు.


జగన్ గెలవాలని కాలి నడకన తిరుమల కొండ ఎక్కానన్నారు.కృష్ణా జిల్లాకు వెంటనే ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నారు. ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా చేయాల‌ని కేసీఆర్‌ను కోరుతున్నానన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టకుంటే.. కేసీఆర్ ఎక్కడని ప్రశ్నించారు.బీజేపీ అధికారంలోకి వస్తే.. ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తామని మోత్కుపల్లి తెలిపారు.

Updated Date - 2020-05-28T16:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising