ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రేపటి నుంచి రూ.10 వేలు పంపిణీ’

ABN, First Publish Date - 2020-11-03T14:27:01+05:30

సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో వరద బాధితులకు బుధవారం నుంచి రూ.10 వేలు సాయం పంపిణీ పునరుద్ధరించనున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ తీగుళ్ల పద్మారావుగౌడ్‌ తెలిపారు. బాధితుల నుంచి డబ్బు వసూళ్లకు ఎవరైనా పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బౌద్ధనగర్‌: సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో వరద బాధితులకు బుధవారం నుంచి రూ.10 వేలు సాయం పంపిణీ పునరుద్ధరించనున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ తీగుళ్ల పద్మారావుగౌడ్‌ తెలిపారు.  బాధితుల నుంచి డబ్బు వసూళ్లకు ఎవరైనా పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హులైన వారందరికీ రూ.10 వేలు అందేలా స్వయంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - 2020-11-03T14:27:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising