ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్సీ కవిత

ABN, First Publish Date - 2020-12-10T08:20:41+05:30

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కల్వకుంట్ల కవిత.. కొండస్వామి ఆలయంలో మొక్కు చెల్లించుకున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెట్‌పల్లి రూరల్‌, డిసెంబరు 9: నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కల్వకుంట్ల కవిత.. కొండస్వామి ఆలయంలో మొక్కు చెల్లించుకున్నారు. ఆమె విజయాన్ని ఆకాంక్షిస్తూ జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్‌ గ్రామశివారులో ఉన్న కొండస్వామి ఆలయంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు పుల్ల జగన్‌గౌడ్‌ అప్పట్లో ముడుపు కట్టారు. బుధవారం ఆమె ఆ ముడుపు విప్పి మొక్కు చెల్లించుకున్నారు. రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. కవితకు గౌడ సంఘ సభ్యులు ఘనస్వాగతం పలికారు. శాలువా, పూలమాలతో సత్కరించారు.

Updated Date - 2020-12-10T08:20:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising