ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు కుటుంబాలకు చేయూత

ABN, First Publish Date - 2020-07-08T10:45:24+05:30

డివిజన్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందిన 11 మంది రైతు కుటుంబాలకు క్యాంప్‌ కార్యాలయంలో ఎ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సంపేట, జూలై 7:  డివిజన్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందిన 11 మంది రైతు కుటుంబాలకు క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మంగళవారం బీమా చెక్కులను అందించారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల వంతున బీమా చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు త్వరగా అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్య క్రమంలో ఒడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోతు రామస్వామినాయక్‌, జడ్పీ వైస్‌ చెర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ మోతె జైపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-08T10:45:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising