ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు భూములపై ప్రభుత్వం కుట్ర: సీతక్క

ABN, First Publish Date - 2020-12-28T04:26:42+05:30

కేసీఆర్‌ మోసపూరిత మాటలతో రాజ్యమేలుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బోనులో ఉండే పులులను అడవిలోకి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి: కేసీఆర్‌ మోసపూరిత మాటలతో రాజ్యమేలుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బోనులో ఉండే పులులను అడవిలోకి వదులుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. పులులు అనేది ప్రభుత్వం ఆడిస్తున్న నాటకమన్నారు. పోడు భూములను టైగర్ జోన్ చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీతక్క ఆరోపించారు. పులుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. 

Updated Date - 2020-12-28T04:26:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising