ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటుకు నోటు కేసు: సండ్రపై విచారణ ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-16T01:43:05+05:30

ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై విచారణ ప్రక్రియను కోర్టు ప్రారంభించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై విచారణ ప్రక్రియను కోర్టు ప్రారంభించింది. సండ్రపై అవినీతి నిరోధక చట్టంలోని 12, ఐపీసీ 120బి రెడ్ విత్ 34 సెక్షన్లతో అభియోగాలు నమోదయ్యాయి. ఏసీబీ అభియోగాలను సండ్ర వెంకటవీరయ్య తోసిపుచ్చారు. ఈకేసులో రేవంత్‌రెడ్డి, సండ్ర, సెబాస్టియన్ కోర్టుకు హాజరయ్యారు. గైర్హాజరైన ఉదయ్ సింహపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా కోర్టు వేసింది.

Updated Date - 2020-12-16T01:43:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising